Thalliki Vandanam Update: తల్లికి వందనం పథకం – 72 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి!
Thalliki Vandanam Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని 72 లక్షల మంది విద్యార్థులకు అందించనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలిలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 43 …